Andhrapradesh, ఏప్రిల్ 18 -- అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి.... Read More
Andhrapradesh,vijayawada, ఏప్రిల్ 18 -- ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న ఆయన. ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. వి... Read More
Hyderabad,telangana, ఏప్రిల్ 18 -- హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం కల్లా పూర్తిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఒక్కసా... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రం... Read More
Telangana,hyderabad, ఏప్రిల్ 18 -- గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 న... Read More
Andhrapradesh, ఏప్రిల్ 18 -- ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు ప్రకటించిన నేపథ్... Read More
Telangana, ఏప్రిల్ 18 -- పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మరికొన్ని గంటల్లో పూర... Read More
Tirupati,andhrapradesh, ఏప్రిల్ 17 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలకు సంబంధించి ఇటీవలే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు మాసాలుగా గోశాలలో 100కుపైగా గోమాతలు మృ... Read More
Andhrapradesh,amaravati, ఏప్రిల్ 17 -- ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. వెంటనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించినప్పటికీ. పలు కారణాలత... Read More
Telangana,hyderabad, ఏప్రిల్ 17 -- హైదరాబాద్ యూనివర్శిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములపై వివాదం కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి పనులు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో. ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. ... Read More