Exclusive

Publication

Byline

ఏపీకి మోస్తారు నుంచి భారీ వర్ష సూచన - మరికొన్నిచోట్ల తేలికపాటి వానలు

Andhrapradesh, ఏప్రిల్ 18 -- అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి.... Read More


'రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్... ఆ విషయం తెలియక ఎంకరేజ్ చేశా' - విజయసాయిరెడ్డి

Andhrapradesh,vijayawada, ఏప్రిల్ 18 -- ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న ఆయన. ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. వి... Read More


హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం - ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

Hyderabad,telangana, ఏప్రిల్ 18 -- హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం కల్లా పూర్తిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఒక్కసా... Read More


తెలంగాణలో 'తోషిబా' కొత్త ఫ్యాక్టరీ - రూ. 562 కోట్లతో పెట్టుబడికి ఒప్పందం

భారతదేశం, ఏప్రిల్ 18 -- తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రం... Read More


'గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలి' - సీఎంకు ఎమ్మెల్సీ కవిత లేఖ, ప్రస్తావించిన అంశాలివే

Telangana,hyderabad, ఏప్రిల్ 18 -- గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 న... Read More


ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామక రాత పరీక్షలు - హాల్ టికెట్లు విడుదల

Andhrapradesh, ఏప్రిల్ 18 -- ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు ప్రకటించిన నేపథ్... Read More


టీజీ పాలిసెట్ 2025 దరఖాస్తులు - లేట్ ఫీజు లేకుండా మరికొన్ని గంటలే గడువు..! ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Telangana, ఏప్రిల్ 18 -- పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్‌ 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మరికొన్ని గంటల్లో పూర... Read More


గోశాలకు రావాలని టీడీపీ సవాల్... సిద్ధమన్న భూమన, తిరుపతిలో హైటెన్షన్..!

Tirupati,andhrapradesh, ఏప్రిల్ 17 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలకు సంబంధించి ఇటీవలే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు మాసాలుగా గోశాలలో 100కుపైగా గోమాతలు మృ... Read More


ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ పై విద్యాశాఖ కసరత్తు - వారం రోజుల్లో నోటిఫికేషన్...!

Andhrapradesh,amaravati, ఏప్రిల్ 17 -- ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. వెంటనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించినప్పటికీ. పలు కారణాలత... Read More


కంచ గచ్చిబౌలి భూముల వివాదం - ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు.!

Telangana,hyderabad, ఏప్రిల్ 17 -- హైదరాబాద్ యూనివర్శిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములపై వివాదం కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి పనులు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో. ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. ... Read More