Exclusive

Publication

Byline

TG Muncipal Polling Live Updates : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు - మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదు

భారతదేశం, ఫిబ్రవరి 11 -- మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఈ సమయంలోపు క్యూ లైన్లలో నిలబడిన... Read More


TG Muncipal Polling Live Updates : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు - కొనసాగుతున్న పోలింగ్

భారతదేశం, ఫిబ్రవరి 11 -- మహబూబ్‌నగర్ లోని 45వ డివిజన్ 5వ బూత్‌లో పోలింగ్ నిలిచింది. సింబల్స్ తారుమారు కావడంతో బ్రేక్ పడింది. పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళనకు దిగారు. ఎన్నికల సంఘం రూపొందించిన ట... Read More


తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం - పకడ్బందీ ఏర్పాట్లు

భారతదేశం, ఫిబ్రవరి 11 -- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్... Read More


CM CBN Delhi Tour : రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి - కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు

భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని... Read More


నేటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఈసారి కూడా ఉచితంగా లడ్డూలు, ఆ 2 రోజులు టోల్ ఫ్రీ జర్నీ...!

భారతదేశం, ఫిబ్రవరి 8 -- శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేస్తారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహిస్తారు. రాత్... Read More


YS Jagan in Chennai : వైఎస్ జగన్ తో స్టార్ హీరోలు సూర్య, కార్తీ - వీడియో వైరల్

భారతదేశం, ఫిబ్రవరి 8 -- చెన్నైలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఇందులో తమిళనాడు మ... Read More


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల అప్డేట్ - మీ అభ్యర్థుల వివరాలను ఇలా తెలుసుకోండి

భారతదేశం, ఫిబ్రవరి 7 -- రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపాలిటిల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తేలిపోయార... Read More


కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు పొడిగింపు

భారతదేశం, ఫిబ్రవరి 7 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ ను నడపనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్ల... Read More


యాసిడ్,పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? వైఎస్ జగన్

భారతదేశం, ఫిబ్రవరి 6 -- మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. జోగి రమేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి. ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుంద... Read More


ఏపీకి కేంద్రం శుభవార్త - ఆరు లైన్లతో భారీ కనెక్టివిటీ హైవే..! రూ.573 కోట్లు మంజూరు

భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది.మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం భారీ రహదారిని నిర్మించనుంది. ఆరు లైన్ల రోడ్డు నిర్మాణ కోసం ఏకంగా రూ. 573.77... Read More